Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరమాండల్ రైలు ప్రమాదం : సీబీఐ దర్యాప్తులో ఊహించని ట్విస్ట్

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (20:31 IST)
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ సమీపంలోని బహనగ బజార్ వద్ద జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు సాగిస్తుంది. ఈ దర్యాప్తులో ఊహించని మలుపు తిరిగింది. బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్ ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌లో ఉద్దేశ్యపూర్వకంగా జోక్యం చేసుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో సీబీఐ ఆ కోణంలో విచారణ చేపట్టారు. 
 
అదేసమయంలో జేఈ అమీర్ ఖాన్‌ ఉండే అద్దె ఇంట్లో విచారించి, ఆ ఇంటికి సీబీఐ సీలు వేసింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ కుటుంబం కనిపించకుండా పోయింది. దాదాపు 280 మంది చనిపోయిన ఈ ప్రమాదంపై సీబీఐ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జేఈ ఇంటికి సీల్ వేయడం సహా దర్యాప్తులో వెలుగు చూస్తున్న విషయాలతో బాలాసోర్ రైలు ప్రమాదం వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments