ఐఆర్ఆర్ఐ శాస్త్రవేత్తకు అరుదైన గుర్తింపు.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (09:14 IST)
ఢిల్లీలోని ఐఆర్ఆర్ఐ శాస్త్రవేత్తకు అరుదైన గుర్తింపు లభించింది. ఆమె పేరు స్వాతి నాయక్. వరిసాగు చేసే చిన్న రైతులకు మేలు చేకూర్చే అనేక పరిశోధనలు చేసినందుకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ నార్మన్ బోర్లాగ్ అవార్డును ప్రకటించింది. 
 
ఒరిస్సాకు చెందిన డాక్టర్ స్వాతి నాయక్.. ప్రస్తుతం ఢిల్లీలోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఆఐ)లో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. వరిపంట సాగు చేస్తున్న చిన్న రైతులకు అందించిన సేవలకుగాను ఆమె ఈ అవార్డును దక్కించుకున్నారు. 
 
హరిత విప్లవ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహీత్ నార్మన్ ఇ బోర్లాగ్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. ఆకలిని నిర్మూలించి, ఆహార భద్రతకు కృషి చేసే 40 యేళ్లలోపు వయస్సున్న వ్యవసాయ శాస్త్రవేత్తలకు ప్రతి యేటా ఈ అవార్డును ప్రదానం చేస్తుంటారు. అందులో భాగంగా, ఈ యేడాది స్వాతి నాయక్‌కు ఈ పురస్కారం వరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments