Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఆర్ఆర్ఐ శాస్త్రవేత్తకు అరుదైన గుర్తింపు.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (09:14 IST)
ఢిల్లీలోని ఐఆర్ఆర్ఐ శాస్త్రవేత్తకు అరుదైన గుర్తింపు లభించింది. ఆమె పేరు స్వాతి నాయక్. వరిసాగు చేసే చిన్న రైతులకు మేలు చేకూర్చే అనేక పరిశోధనలు చేసినందుకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ నార్మన్ బోర్లాగ్ అవార్డును ప్రకటించింది. 
 
ఒరిస్సాకు చెందిన డాక్టర్ స్వాతి నాయక్.. ప్రస్తుతం ఢిల్లీలోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఆఐ)లో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. వరిపంట సాగు చేస్తున్న చిన్న రైతులకు అందించిన సేవలకుగాను ఆమె ఈ అవార్డును దక్కించుకున్నారు. 
 
హరిత విప్లవ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహీత్ నార్మన్ ఇ బోర్లాగ్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. ఆకలిని నిర్మూలించి, ఆహార భద్రతకు కృషి చేసే 40 యేళ్లలోపు వయస్సున్న వ్యవసాయ శాస్త్రవేత్తలకు ప్రతి యేటా ఈ అవార్డును ప్రదానం చేస్తుంటారు. అందులో భాగంగా, ఈ యేడాది స్వాతి నాయక్‌కు ఈ పురస్కారం వరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments