Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు భార్యలతో సంసారం.. లాక్‌డౌన్‌ను అలా ఉపయోగించుకున్నాడు..

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (23:45 IST)
ఒడిస్సాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి కరోనా లాక్ డౌన్‌ను బాగా ఉపయోగించుకున్నాడు. నలుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు. అదీ ఒక పెళ్లికి మరో పెళ్లికి తొమ్మిది నెలల వ్యత్యాసంలో వివాహం చేసుకున్నాడు. కరోనా లాక్డౌన్‌ను ఈ వ్యక్తి సరిగ్గా ఉపయోగించుకున్నాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం ఒడిస్సాలో సంచలనంగా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఒడిస్సా గవర్నమెంట్ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల వ్యక్తి.. నలుగురిని పెళ్లాడాడు. నలుగురు భార్యలతో సంసారం చేశాడు. విడాకులు తీసుకోకుండానే నలుగురు జీవితాల్లో ఆడుకున్నాడు. 
 
అయితే తొలి భార్య ఈ విషయాన్ని కనిపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న కటక్ పోలీసులు 45 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో టీచర్ అయిన ఆ వ్యక్తి 2001లో తొలిసారి వివాహం చేసుకున్నాడని.. ఎనిమిదేళ్ల తర్వాత.. మూడేళ్ల పాటు రెండో భార్యతో గడిపాడు. 
 
ఆమె దగ్గర నగలను దోచుకుని.. ఆపై మరో ఇద్దరిని పెళ్లాడాడని పోలీసులు తెలిపారు. ఇతనిపై 2021 జనవరిలో ఫిర్యాదులు అందాయని.. దర్యాప్తులో నలుగురు మహిళలను టీచర్‌గా పనిచేసే నిందితుడు మోసం చేసినట్లు తేలింది. ఆపై ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments