Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింతపండు బస్తాల్లో గంజాయి.. లారీ డ్రైవర్ లారీని ఆపకుండా..?

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (14:18 IST)
ఒడిశాలో చింతపండు బస్తాల మధ్యలో దాచి రవాణా చేస్తున్న గంజాయి బయటపడింది. గంజాయిని  తెలంగాణకు తరలిస్తున్నట్లు తెలిసింది. మల్కన్ గిరి జిల్లాలోని కలిమెల సమితి ఎంపీవీ-31 గ్రామం వద్ద బుధవారం రాత్రి మల్కన్ గిరి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో చింతపండు లోడుతో వెళ్తున్న లారీని గుర్తించారు. 
 
లారీ డ్రైవర్ లారీని ఆపకుండా వేగంగా పోనిచ్చేసరికి అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి లారీని ఆపారు.  లారీలో చింతపండు ఉందని డ్రైవర్  కన్నరామ్ చౌదరి, వ్యాపారి ప్రతాప్ పాత్రో చెప్పారు.
 
కాగితాలు చూపించారు.  అయినా అనుమానం వచ్చిన పోలీసులు లారీలో తనిఖీ చేయగా చింతపండు బస్తాల మధ్యలో దాచి రవాణా చేస్తున్న గంజాయి బయటపడింది.
 
స్వాధీనం చేసుకున్న 15 క్వింటాళ్ల  గంజాయిని 63 బస్తాల్లో నింపి రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలుసు కున్నారు. గంజాయి విలువ కోటి రూపాయలు పైగా ఉంటుందని మల్కన్ గిరి ఎస్డీపీఓ సువేందు కుమార్ పాత్రో తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments