Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగీత విభావరిలో విషాదం : గుండెపోటుతో గాయకుడు మృతి

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (08:44 IST)
సంగీత విభావరిలో ఓ విషాద ఘటన జరిగింది. గాయకుడు గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని జయపురం పట్టణంలోని జగన్ జనని ఆలయ ఆవరణలో జరిగింది. 
 
దసరా శవన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ఆలయంలో సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో జయపురానికి చెందిన గాయకుడు మురళీ ప్రసాద్‌ మహాపాత్ర (54) ఓ గాయకుడుగా పాలుపంచుకున్నాడు. 
 
ఈయన రెండు పాటలు పాడిన ఆయన అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన శ్రోతలు, కళాకారులు జిల్లా ప్రధానాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అంతవరకు సరదాగా ఉన్న వాతావరణం ఆయన మృతితో విషాదంగా మారిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments