కోల్‌కతాలో మద్యం డోర్ డెలివరీ - ప్రారంభించిన హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (11:46 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో మద్యం డోర్ డెలివరీ సేవలు ప్రారంభమయ్యాయి. మద్యాన్ని ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో ఇంటికి సరఫరా చేయనున్నారు. ఈ సేవలను హైదారాబాద్ నగరానికి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ప్రారంభించింది. ఈ సంస్థ పేరు "బూజీ". ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో మద్యాన్ని ఇంటి ముంగిటకు తెచ్చిచ్చే సంస్థ తమదేనని బూజీ నిర్వాహకులు వెల్లడించారు. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన స్టార్టప్ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ బూజీ బ్రాండ్ పేరుతో కోల్‌కతాలో ఈ సేవలను ప్రారంభించింది. ఇపుడు ఆన్‌లైన్ సేవలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వెస్ట్ బెంగాల్  రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకుని ఈ సేవలను ప్రారంభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

తర్వాతి కథనం
Show comments