కోల్‌కతాలో మద్యం డోర్ డెలివరీ - ప్రారంభించిన హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (11:46 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో మద్యం డోర్ డెలివరీ సేవలు ప్రారంభమయ్యాయి. మద్యాన్ని ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో ఇంటికి సరఫరా చేయనున్నారు. ఈ సేవలను హైదారాబాద్ నగరానికి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ప్రారంభించింది. ఈ సంస్థ పేరు "బూజీ". ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో మద్యాన్ని ఇంటి ముంగిటకు తెచ్చిచ్చే సంస్థ తమదేనని బూజీ నిర్వాహకులు వెల్లడించారు. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన స్టార్టప్ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ బూజీ బ్రాండ్ పేరుతో కోల్‌కతాలో ఈ సేవలను ప్రారంభించింది. ఇపుడు ఆన్‌లైన్ సేవలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వెస్ట్ బెంగాల్  రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకుని ఈ సేవలను ప్రారంభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments