Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. ఒక్క ఎలుక కోసం రూ.45వేలు ఖర్చు

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (23:28 IST)
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా  రైల్వే శాఖ అధికారులు ఎలుకల్ని పట్టుకోవటానికి భారీగా ఖర్చు చేశారు. దీని ప్రకారం ఒక్క ఎలుకలను పట్టుకోవడానికి దాదాపు రూ.41వేలు పైనే ఖర్చు చేశారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
నార్త్ రైల్వే లక్నో డివిజన్ 2020 నుంచి 2022 వరకు ఎలుకలను పట్టడం కోసం రూ.69.5 లక్షలు ఖర్చు పెట్టిందని రైల్వే శాఖ తెలిపింది. ఇంత ఖర్చు చేసి మొత్తం 168 ఎలుకలు పట్టించారు. కానీ ఎలుకల చేత నష్టపోయిన గూడ్స్, వస్తువులకు సంబంధించిన సమాచారం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments