Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. ఒక్క ఎలుక కోసం రూ.45వేలు ఖర్చు

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (23:28 IST)
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా  రైల్వే శాఖ అధికారులు ఎలుకల్ని పట్టుకోవటానికి భారీగా ఖర్చు చేశారు. దీని ప్రకారం ఒక్క ఎలుకలను పట్టుకోవడానికి దాదాపు రూ.41వేలు పైనే ఖర్చు చేశారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
నార్త్ రైల్వే లక్నో డివిజన్ 2020 నుంచి 2022 వరకు ఎలుకలను పట్టడం కోసం రూ.69.5 లక్షలు ఖర్చు పెట్టిందని రైల్వే శాఖ తెలిపింది. ఇంత ఖర్చు చేసి మొత్తం 168 ఎలుకలు పట్టించారు. కానీ ఎలుకల చేత నష్టపోయిన గూడ్స్, వస్తువులకు సంబంధించిన సమాచారం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments