Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదులకు ఆ వసతులు కల్పిస్తున్న పాక్ ఆర్మీ: ఉపేంద్ర

Webdunia
శనివారం, 7 మే 2022 (22:11 IST)
భారత్‌లోకి చొరబడేందుకు జమ్ముూ-కాశ్మీర్‌ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి సుమారు 200 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నారని ఉత్తర ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ఆరు ప్రధాన ఉగ్రవాద శిబిరాలు, 29 మైనర్ క్యాంపులు, వివిధ సైనిక స్థావరాలకు సమీపంలో తాత్కాలిక ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్‌లు ఉన్నాయని చెప్పారు. 
 
పాకిస్థాన్‌ ఆర్మీ ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పిస్తుందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో పాక్‌ ఆర్మీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అంశాన్ని తోసిపుచ్చలేమన్నారు.  
 
కాగా, ఉగ్రవాదుల చొరబాట్లను ధీటుగా తిప్పికొడతామని ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. దీని కోసం రెండంచుల రక్షణగా రిజర్వ్‌ బలగాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.  
 
మరోవైపు 2021 ఫిబ్రవరిలో జరిగిన ఒప్పందం మేరకు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విమరణ బాగానే కొనసాగుతుందని జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. గత 12 నెలల్లో చాలా తక్కువగా కాల్పుల విమరణ ఉల్లంఘన జరిగిందని, ఒకటి నుంచి మూడు సార్లు జరిగి ఉండవచ్చని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments