Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధుడిని వెయిట్ చేయించిన ఉద్యోగులు.. నిల్చునే ఉండాలని సీఈఓ పనిష్​మెంట్... (Video)

ఠాగూర్
బుధవారం, 18 డిశెంబరు 2024 (08:51 IST)
తనను కలిసేందుకు వచ్చిన ఓ వృద్ధుడిని కార్యాలయంలో నిల్చోబెట్టిన ఉద్యోగులందరికీ సీఈవో తగిన శిక్ష విధించారు. వృద్ధుడుని 20 నిమిషాలు నిలబెట్టినందుకుగాను కార్యాలయంలో పని చేసే ఉద్యోగులందరూ నిల్చోవాలంటూ సీఈవో ఆదేశించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో జరిగింది.

ఈ ప్రాంతంలో ఉండే న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్​మెంట్ అథారిటీకి చెందిన కార్యాలయంలో తమ వద్దకు వచ్చిన వృద్ధుడికి ​సహకరించకుండా 20 నిమిషాలు వేచి 16 మంది ఉద్యోగులు చేశారు. దీంతో ఆ 16 మంది ఉద్యోగులను సీఈవో డాక్టర్ లోకేష్.. సిబ్బందికి విచిత్రమైన శిక్ష విధించారు. ఉద్యోగులందరినీ 20 నిమిషాల పాటు నిలబడి పని చేయాలని ఆదేశం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments