Webdunia - Bharat's app for daily news and videos

Install App

51 రోజులు నరకం చూపించారు.. యువతిపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 9 మే 2019 (11:04 IST)
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. పదహారేళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెపై రెండు గంటల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ గదిలో నిర్భంధించిన ఆ కామాంధులు 51 రోజుల పాటు ఈ దురాగతానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన బాలికను ఇంటి పక్కనే వున్న ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారు. 
 
ఆమె చేతులు, కాళ్లు కట్టేసి రోజూ ఆమెను శారీరకంగా హింసించారు. అంతటితో ఆగకుండా ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇలా 51 రోజుల పాటు ఆ అమ్మాయికి నరకం చూపించారు. వారితో పాటు ఆ ఇంటిని అద్దెకు ఇచ్చిన మరో యువకుడు ఆదిత్య కూడా ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. 
 
51 రోజుల పాటు నరకం అనుభవించి ఆ బాలిక చివరికి వారి చెర నుంచి తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాంతో ముగ్గురు కామాంధులపై ఐపీసీ 376డీ, 506, పోస్కో చట్టం 3/4 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం