Webdunia - Bharat's app for daily news and videos

Install App

51 రోజులు నరకం చూపించారు.. యువతిపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 9 మే 2019 (11:04 IST)
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. పదహారేళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెపై రెండు గంటల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ గదిలో నిర్భంధించిన ఆ కామాంధులు 51 రోజుల పాటు ఈ దురాగతానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన బాలికను ఇంటి పక్కనే వున్న ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారు. 
 
ఆమె చేతులు, కాళ్లు కట్టేసి రోజూ ఆమెను శారీరకంగా హింసించారు. అంతటితో ఆగకుండా ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇలా 51 రోజుల పాటు ఆ అమ్మాయికి నరకం చూపించారు. వారితో పాటు ఆ ఇంటిని అద్దెకు ఇచ్చిన మరో యువకుడు ఆదిత్య కూడా ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. 
 
51 రోజుల పాటు నరకం అనుభవించి ఆ బాలిక చివరికి వారి చెర నుంచి తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాంతో ముగ్గురు కామాంధులపై ఐపీసీ 376డీ, 506, పోస్కో చట్టం 3/4 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం