ఉద్యోగం రాలేదనీ భార్యను హతమార్చిన కసాయి భర్త.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (16:30 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ కసాయి భర్త కట్టుకున్న భార్యను హత్య చేశాడు. ఉద్యోగం దొరకలేదన్న అక్కసుతో ఆయన ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణం గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లఖింపూర్‌ ఖేరి జిల్లాకు వజీద్‌పూర్‌ గ్రామానికి చెందిన సంజయ్‌ తన భార్య నిషాతో కలిసి గత కొద్దిరోజులుగా తమ కుమారుడు పనిచేస్తున్న గ్రామానికి వచ్చి నివసిస్తున్నారు.
 
నెలల తరబడి కొలువు రాకపోవడంతో భార్యా భర్తల మధ్య వివాదం నెలకొంది. భార్యను ఊపిరాడకుండా చేసి చంపిన అనంతరం వ్యక్తి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తనువు చాలించాడు.
 
దీనిపై వారి కుమారుడు పవన్ స్పందిస్తూ, తమ తల్లితండ్రులు వ్యక్తిగత గొడవలతో నిత్యం ఘర్షణ పడేవారని చెప్పాడు. దీనికితోడు ఆర్థిక పరిస్థితులు చుట్టుముట్టాయి. 
 
దీంతో సంజయ్‌ తీవ్ర నిర్ణయం తీసుకునివుంటాడని పోలీసులు పేర్కొన్నారు. వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నామని డీసీపీ రణ్‌విజయ్‌ సింగ్‌ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments