Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనవసరపు ప్రయాణాలొద్దు : ఎయిమ్స్‌ చీఫ్‌

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (13:58 IST)
కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని ఎయిమ్స్‌ చీఫ్‌ డా. రణదీప్‌ గులేరియా పునరుద్ఘాటించారు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల్లో పర్యాటకుల రద్దీ నేపథ్యంలో అక్కడ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.

'మహమ్మారి ఇంకా ముగియలేదని చెబుతూనే ఉన్నాం. సూపర్‌ స్ప్రెడర్లు మారే సంఘటనలను మనం నిరోధించాలి. కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలి. సూపర్‌ స్రెడర్‌ సంఘటనలు మొదలైతే..దాని ప్రభావం మూడు వారాల తర్వాత కనిపిస్తోంది.

ఇంత అనర్థం దాగి ఉన్న నేపథ్యంలో అనవసరపు ప్రయాణం గురించి ఆందోళన చెందుతున్నాం' అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరి నాటికి 108 కోట్ల మంది వయోజనులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా.. పలు రాష్ట్రాలు...కరోనా వ్యాక్సిన్‌ కొరత ఉన్నట్లు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments