Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనవసరపు ప్రయాణాలొద్దు : ఎయిమ్స్‌ చీఫ్‌

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (13:58 IST)
కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని ఎయిమ్స్‌ చీఫ్‌ డా. రణదీప్‌ గులేరియా పునరుద్ఘాటించారు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల్లో పర్యాటకుల రద్దీ నేపథ్యంలో అక్కడ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.

'మహమ్మారి ఇంకా ముగియలేదని చెబుతూనే ఉన్నాం. సూపర్‌ స్ప్రెడర్లు మారే సంఘటనలను మనం నిరోధించాలి. కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలి. సూపర్‌ స్రెడర్‌ సంఘటనలు మొదలైతే..దాని ప్రభావం మూడు వారాల తర్వాత కనిపిస్తోంది.

ఇంత అనర్థం దాగి ఉన్న నేపథ్యంలో అనవసరపు ప్రయాణం గురించి ఆందోళన చెందుతున్నాం' అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరి నాటికి 108 కోట్ల మంది వయోజనులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా.. పలు రాష్ట్రాలు...కరోనా వ్యాక్సిన్‌ కొరత ఉన్నట్లు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments