Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ ప్రయాణికులకు కేంద్రం శుభవార్త

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (07:55 IST)
విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు నిర్బంధంగా ఉన్న కోవిడ్ నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్టీపీసీఆర్, స్వాబ్ పరీక్షలు, 14 రోజుల క్వారంటైన్ నిబంధనను తొలగించింది. ఈ మేరకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. 
 
అయితే, ప్రయాణినికి 72 గంటల ముందు చేయించుుకన్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టుతో పాటు.. వ్యాక్సినేషన్ పూర్తయినట్టు నిర్ధారించే సర్టిఫికేట్‌ను జతచేస్తే సరిపోతుందని  పేర్కొంది. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 
 
అలాగే, భారత్‌లో అడుగుపెట్టిన ర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని దాన్ని సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్న నిబంధనను ఎత్తివేసింది. అలాగే, ప్రస్తుతం ఉన్న ఏడు రోజుల క్వారంటైన్ నిబంధనలను ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే, 14 రోజుల పాటు స్వీయ రక్షణ చర్యలు పాటించాలని కేంద్రం తాజాగా జారీచేసిన మార్గదర్శకాల్లో జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments