Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలు, ఎమ్మెల్యేలపై నేరాలు.. సుప్రీం కోర్టు సీరియస్

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (13:03 IST)
సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన క్రిమినల్ కేసుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన క్రిమినల్ కేసుల వ్యవహారాన్ని ఏడాది లోపు తేల్చాలని పట్టుదలగా ఉన్న సుప్రీంకోర్టు.. ఇందులో తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. 
 
వీటిలో హైకోర్టులతో పాటు దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీకి కూడా పలు ఆదేశాలు ఇచ్చింది. వీటి ప్రభావం ఏపీలో సీఎం వైఎస్ జగన్‌పై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతున్న సీబీఐ, ఈడీ కేసులపై కచ్చితంగా పడబోతోంది. 
 
సుప్రీం ఆదేశాల ప్రకారం ఆయా కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ఛార్జిషీట్లు వేసేందుకు సీబీఐ, ఈడీ సిద్ధమవుతుండగా.. విచారణలు వేగవంతం చేయాలని సీబీఐ కోర్టుపైనా ఒత్తిడి పెరుగుతోంది. 
 
ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే నేరచరిత్ర కల నేతలను దూరంగా ఉంచాలని భావిస్తున్న సుప్రీంకోర్టు.. వీరికి వ్యతిరేకంగా దాఖలైన కేసుల్ని సాధ్యమైనంత త్వరగా తేల్చేయాలని పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments