Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యి నోట్ల కథ కంచికేనా..? ప్రస్తుతానికి ఆ నోట్లను ముద్రించే ఆలోచన లేదట..

రూ.500, రూ.1000 నోట్లు రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను మళ్లీ ముద్రిస్తారని అందరూ అనుకున్నారు. రూ.500 నోట్ల సంగతి పక్కనబెడితే.. రూ.1000 నోట్ల కథ మాత్రం కంచికేనని తెలుస్తోంది. ఇకపై వెయ్యి నోట్లను

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (16:45 IST)
రూ.500, రూ.1000 నోట్లు రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను మళ్లీ ముద్రిస్తారని అందరూ అనుకున్నారు. రూ.500 నోట్ల సంగతి పక్కనబెడితే.. రూ.1000 నోట్ల కథ మాత్రం కంచికేనని తెలుస్తోంది. ఇకపై వెయ్యి నోట్లను ప్రజలు చూడకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికైతే వాటిని ముద్రించే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. 
 
నోట్ల మార్పిడిలో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు నోట్ల మార్పిడి పరిమితిని రూ.4500 నుంచి రూ.2000కు తగ్గించినట్టు జైట్లీ వెల్లడించారు. పెళ్లిళ్ల కోసం రూ.2.5 లక్షల వరకు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చని జైట్లీ పేర్కొన్నారు. 22,500 ఏటీఎంలను ఇంకా రీక్యాలిబరేట్ చేయాల్సిన పరిస్థితి ఉందని.. అందుకే వెయ్యి నోట్ల ముద్రణను పక్కనబెట్టి.. రూ.500 నోటు తర్వాత ఏకంగా రూ.2వేల నోటును అందుబాటులోకి తెచ్చే పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments