Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై మీ బండ భారం మీదే... సామాన్యులపై కేంద్రం గుదిబండ... గ్యాస్ సిలిండర్ పైన సబ్సిడీ ఎత్తివేత

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (22:26 IST)
గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ పైన సబ్సిడీని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దీనితో సామాన్య ప్రజలు ఇకపై గ్యాస్ బండ ఖరీదు ఎంత వుంటే అంత చెల్లించాల్సి వుంటుంది. కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందినవారికి మాత్రమే సబ్సిడీ వర్తిస్తుందని తెలిపింది.

 
ప్రస్తుతం ఎల్పిజీ సిలిండర్ ధర రూ. 1000కి పైనే వుంది. ఇందులో కొంతమొత్తం కేంద్రం సబ్సిడీగా ఇచ్చేది. ఇప్పుడు దాన్ని ఎత్తివేశారు. దీనితో సామాన్య ప్రజలకు గ్యాస్ బండతో కేంద్రం షాకిచ్చింది. మొత్తం 21 కోట్ల మందికి కేంద్రం తీసుకున్న సబ్సిడీ రద్దు వర్తించనుంది.

 
సబ్సిడీలను గత కొంతకాలంగా ఎత్తివేస్తూ వస్తోంది మోదీ ప్రభుత్వం. 2010లో పెట్రోలు పైనా, 2014లో డీజిల్ పైనా, 2016లో కిరోసిన్ పైనా సబ్సిడీ ఎత్తివేసారు. ఇప్పుడిక 2022లో గ్యాస్ బండపైన సబ్సిడీ ఎత్తివేసింది కేంద్రం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments