Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజ్ మహల్‌ను సందర్శించాలంటే.. కోవిడ్ టెస్టు తప్పనిసరి

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (16:39 IST)
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో కేంద్రం అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగ్రా జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన తాజ్ మహల్‌ను సందర్శించడానికి కోవిడ్ -19 ప్రతికూల నివేదికలను తప్పనిసరి చేశారు. తాజ్ మహల్ సుందరమైన దృశ్యాలను ఆస్వాదించడానికి ప్రతిరోజూ వందలాది మంది స్వదేశీ- విదేశీ పర్యాటకులు తాజ్ మహల్‌ను సందర్శిస్తారు. 
 
ఈ నేపథ్యంలో కొత్త కోవిడ్ వేరియంట్ కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు, పర్యాటకులు తాజ్ మహల్‌ను సందర్శించే ముందు కోవిడ్ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తాము నిర్ణయించుకున్నామని వారు

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments