Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ మెజారిటీతో ఆ అవిశ్వాసం గెలుస్తుంది : శివసేన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం భారీ మెజార్టీతో గెలుస్తుందని శివసేన అభిప్రాయపడింది. ఈ మేరకు ఆ పార్టీ పత్రిక "సామ్నా"లో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (10:06 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం భారీ మెజార్టీతో గెలుస్తుందని శివసేన అభిప్రాయపడింది. ఈ మేరకు ఆ పార్టీ పత్రిక "సామ్నా"లో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తెలుగుదేశం పార్టీలపై కూడా విమర్శలు గుప్పించింది. 
 
మరో 25 యేళ్ల పాటు ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఎవరూ కదిలించలేరన్న భ్రమలను తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పటాపంచలు చేసిందని ఎన్డీయే కూటమిలో మరో కీలక భాగస్వామిగా ఉన్న శివసేన వ్యాఖ్యానించింది. ఎన్డీయే సర్కారుపై అపనమ్మకం ఏర్పడిందని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చే యేడాది జరిగే ఎన్నికల్లో వారి నిరసన జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమంటాయని పేర్కొంది. 
 
ముఖ్యంగా, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై చర్చ జరిగి ఓటింగ్ అంటూ జరిగితే భారీ మెజారిటీతో ఆ అవిశ్వాసం గెలుస్తుందని తన పత్రిక 'సామ్నా' సోమవారంనాటి సంపాదకీయంలో జోస్యం చెప్పింది. ఇదే సమయంలో టీడీపీ తన వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసమే అవిశ్వాసం ప్రతిపాదించిందని ఆరోపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments