Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇపుడు మంత్రుల వంతు: వ్యాపారాలు ఉంటే మంత్రిపదవులకు రిజైన్ చేయండి : సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా సీఎం పీఠాన్ని దక్కించుకున్న ఆయన.. ఆ మరుసటి రోజు నుంచే తన పనులు ప్రారంభించారు. సీఎంగా ఆయన తీసుకుంటున

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (14:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా సీఎం పీఠాన్ని దక్కించుకున్న ఆయన.. ఆ మరుసటి రోజు నుంచే తన పనులు ప్రారంభించారు. సీఎంగా ఆయన తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు యావత్ దేశ ప్రజలమీదా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 
 
ముఖ్యంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆమాత్యులకు మార్గదర్శకమవుతున్నాయి. అంతేకాదు, యోగి తీసుకున్న నిర్ణయాలకు కొందరికి బాంబుల్లా పేలుతుంటే, ప్రజానీకంలో ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా తన మంత్రులకూ యోగి ప్రవర్తనా నియావళి విధించారు. 
 
మంత్రులంతా ఏ వ్యాపార సంస్థలోనైనా భాగస్వామం ఉంటే ముందుగా వెల్లడించాలని, లాభదాయక పదవుల్లో కొనసాగరాదనీ, అవినీతికి దూరంగా ఉండాలి. ఆర్భాటపు వేడుకలకు దూరంగా ఉండాలి. 5 వేల కంటే ఖరీదైన బహుమతి తీసుకుంటే ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలనీ, అధికారిక పర్యటనల్లో ప్రభుత్వ నివాసాల్లో బస చేయాలంటూ షరతులు విధించినట్టు సమాచారం. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments