Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇపుడు మంత్రుల వంతు: వ్యాపారాలు ఉంటే మంత్రిపదవులకు రిజైన్ చేయండి : సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా సీఎం పీఠాన్ని దక్కించుకున్న ఆయన.. ఆ మరుసటి రోజు నుంచే తన పనులు ప్రారంభించారు. సీఎంగా ఆయన తీసుకుంటున

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (14:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా సీఎం పీఠాన్ని దక్కించుకున్న ఆయన.. ఆ మరుసటి రోజు నుంచే తన పనులు ప్రారంభించారు. సీఎంగా ఆయన తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు యావత్ దేశ ప్రజలమీదా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 
 
ముఖ్యంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆమాత్యులకు మార్గదర్శకమవుతున్నాయి. అంతేకాదు, యోగి తీసుకున్న నిర్ణయాలకు కొందరికి బాంబుల్లా పేలుతుంటే, ప్రజానీకంలో ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా తన మంత్రులకూ యోగి ప్రవర్తనా నియావళి విధించారు. 
 
మంత్రులంతా ఏ వ్యాపార సంస్థలోనైనా భాగస్వామం ఉంటే ముందుగా వెల్లడించాలని, లాభదాయక పదవుల్లో కొనసాగరాదనీ, అవినీతికి దూరంగా ఉండాలి. ఆర్భాటపు వేడుకలకు దూరంగా ఉండాలి. 5 వేల కంటే ఖరీదైన బహుమతి తీసుకుంటే ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలనీ, అధికారిక పర్యటనల్లో ప్రభుత్వ నివాసాల్లో బస చేయాలంటూ షరతులు విధించినట్టు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments