Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరానికి బెయిల్​ వద్దు.. ప్లీజ్: సీబీఐ

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (09:36 IST)
ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి బెయిల్​ మంజూరు చెయ్యొద్దంటూ సీబీఐ దిల్లీ హై కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు తేలిందని పేర్కొంది. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో తిహార్​ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి బెయిల్​ మంజూరు చెయ్యవద్దని దిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). ఈ మేరకు లిఖితపూర్వకంగా కోర్టుకు విన్నవించింది.

ఇప్పటివరకూ తాము జరిపిన దర్యాప్తులో ఆయన పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలిందని, అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది.

అవినీతి కార్యకలాపాలతో ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశారని.. ఒకవేళ చిదంబరానికి బెయిల్ మంజూరు చేస్తే అవినీతి కేసులో తప్పుడు సంప్రదాయానికి న్యాయస్థానం శ్రీకారం చుట్టినట్టు అవుతుందని తెలిపింది. చిదంబరం బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 23న తిరిగి విచారణ జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments