Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రాజెనెకా టీకాలా పంది క్లోమం?.. వివరణ ఇచ్చిన ఫార్మా దిగ్గజం

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (10:27 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని కొంతమేరకు నియంత్రించేందుకు వీరుగా పలు ఫార్మా కంపెనీలు టీకాలను అభివృద్ధి చేశాయి. ఈ టీకాలను అభివృద్ధి చేసిన కంపెనీల్లో ఆస్ట్రాజెనెకా ఒకటి. అయితే, ఈ కంపెనీ తయారు చేసిన టీకాలో పంది క్లోమాన్ని వినియోగించినట్టు ఇండోనేషియాలో వార్తలు వచ్చాయి. 
 
ఈ టీకాలో పంది క్లోమంలో ఉండే ట్రిప్సిన్‌ని వినియోగించారని ఆ దేశానికి చెందిన అత్యున్నత ముస్లిం మత సంస్థ ఉలేమా కౌన్సిల్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీంతో ఈ టీకా వినియోగంపై ఆ దేశంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అయినప్పటికీ, ప్రాణాంతక కరోనా మహమ్మారి విజృంభిస్తున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని టీకా వినియోగానికి కౌన్సిల్ అనుమతించింది.
 
దీనిపై ఆ దేశంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా స్పందించింది. ఈ వార్తలను కంపెనీ తోసిపుచ్చింది. పూర్తిగా నిరాధారమైన వార్తగా పేర్కొంది. వ్యాక్సిన్‌ తయారీలో పందికిగానీ లేదా ఇతర ఏ జంతువులతోనైనా సంబంధం ఉన్న పదార్థాలను ఉపయోగించలేదని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments