Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోటరీ క్లబ్ నుంచి నీతా అంబానీకి సిటిజన్ ఆఫ్ ముంబై అవార్డు

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (10:27 IST)
Nita Ambani
రిలయన్స్ ఫౌండేషన్ నీతా అంబానీ మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే నుండి సిటిజన్ ఆఫ్ ముంబై అవార్డు 2023-24 అందుకున్నారు. "ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రీడలు, కళలు, సంస్కృతిలో పరివర్తనాత్మక సంస్థలను సృష్టించడం ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే నుండి నీతా అంబానీకి ఈ అవార్డు లభించింది" అని రిలయన్స్ ఫౌండేషన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ సన్మానం అందుకున్నందుకు నీతా అంబానీ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ, "మన నగరానికి, సమాజానికి రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే అపారమైన కృషి చేస్తోంది. అలాంటి సంస్థ నుంచి నేను ఈ అవార్డును అందుకోవడం పట్ల గౌరవంగా ఫీలవుతున్నాను. 
 
1969లో మా మామగారు శ్రీ ధీరూభాయ్ అంబానీ గౌరవ రోటేరియన్‌గా మారినప్పటి నుండి, 2003లో ముఖేష్ కూడా రోటరీతో నా కుటుంబానికి దశాబ్దాల అనుబంధం వుంది. రోటరీగా ఇది నా 25వ సంవత్సరం. నేను ఈ ప్రయాణాన్ని ఎంతో ఆదరిస్తున్నాను." అని నీతా అంబానీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

నేను గ్యాప్ తీసుకుంది దాని కోసమే : దర్శకుడు శ్రీను వైట్ల

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments