రోటరీ క్లబ్ నుంచి నీతా అంబానీకి సిటిజన్ ఆఫ్ ముంబై అవార్డు

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (10:27 IST)
Nita Ambani
రిలయన్స్ ఫౌండేషన్ నీతా అంబానీ మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే నుండి సిటిజన్ ఆఫ్ ముంబై అవార్డు 2023-24 అందుకున్నారు. "ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రీడలు, కళలు, సంస్కృతిలో పరివర్తనాత్మక సంస్థలను సృష్టించడం ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే నుండి నీతా అంబానీకి ఈ అవార్డు లభించింది" అని రిలయన్స్ ఫౌండేషన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ సన్మానం అందుకున్నందుకు నీతా అంబానీ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ, "మన నగరానికి, సమాజానికి రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే అపారమైన కృషి చేస్తోంది. అలాంటి సంస్థ నుంచి నేను ఈ అవార్డును అందుకోవడం పట్ల గౌరవంగా ఫీలవుతున్నాను. 
 
1969లో మా మామగారు శ్రీ ధీరూభాయ్ అంబానీ గౌరవ రోటేరియన్‌గా మారినప్పటి నుండి, 2003లో ముఖేష్ కూడా రోటరీతో నా కుటుంబానికి దశాబ్దాల అనుబంధం వుంది. రోటరీగా ఇది నా 25వ సంవత్సరం. నేను ఈ ప్రయాణాన్ని ఎంతో ఆదరిస్తున్నాను." అని నీతా అంబానీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments