Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ కేసులో 'ఉరిశిక్ష' అమలు చేయడానికి సర్వం సిద్ధం..?

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (12:50 IST)
2012లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ కేసులో తీర్పు ఇప్పటివరకూ వాయిదా పడుతూ వచ్చింది, గత నెలలో పాటియాలా కోర్టు వారి రివ్యూ పిటీషన్‌ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే దోషులుగా తేలిన నలుగురిని ఒకేసారి ఉరితీయడానికి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నలుగురు నిందితులకు ఒకేసారి ఉరిశిక్షను అమలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. 
 
ఇందుకోసం తీహార్ జైల్లో నాలుగు ఉరికంబాలతో పాటు నాలుగు సొరంగాల నిర్మాణాన్ని జైలు అధికారులు పూర్తి చేసారు. ఈ కేసులో దోషులుగా రుజువైన వినయ్‌, పవన్‌, ముఖేష్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌ అనే నలుగురిని ఒకేసారి ఉరితీయనున్నారు. 
 
అయితే మరో నిందితుడైన రామ్ కుమార్ జైలులో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తమ కుమార్తెకు న్యాయం జరగలేదంటూ నిర్భయ తల్లిదండ్రులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments