Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ కేసులో 'ఉరిశిక్ష' అమలు చేయడానికి సర్వం సిద్ధం..?

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (12:50 IST)
2012లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ కేసులో తీర్పు ఇప్పటివరకూ వాయిదా పడుతూ వచ్చింది, గత నెలలో పాటియాలా కోర్టు వారి రివ్యూ పిటీషన్‌ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే దోషులుగా తేలిన నలుగురిని ఒకేసారి ఉరితీయడానికి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నలుగురు నిందితులకు ఒకేసారి ఉరిశిక్షను అమలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. 
 
ఇందుకోసం తీహార్ జైల్లో నాలుగు ఉరికంబాలతో పాటు నాలుగు సొరంగాల నిర్మాణాన్ని జైలు అధికారులు పూర్తి చేసారు. ఈ కేసులో దోషులుగా రుజువైన వినయ్‌, పవన్‌, ముఖేష్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌ అనే నలుగురిని ఒకేసారి ఉరితీయనున్నారు. 
 
అయితే మరో నిందితుడైన రామ్ కుమార్ జైలులో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తమ కుమార్తెకు న్యాయం జరగలేదంటూ నిర్భయ తల్లిదండ్రులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments