Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులు ఉరిశిక్ష తప్పించుకోవడానికే ఇదంతా చేస్తున్నారు..

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (11:09 IST)
నిర్భయ దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు దోషులు వేస్తున్న ఎత్తుగడలు అధికమవుతున్నాయని ఆశాదేవి తెలిపారు. ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు పవన్‌ గుప్తా, వినయ్ కుమార్‌ శర్మ, అక్షయ్ కుమార్‌, ముఖేష్‌ కుమార్‌ సింగ్‌లకు మార్చి3న ఉదయం 6 గంటలకు ఉరి తీయబోతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వినయ్ తలను గోడకు కొట్టుకున్నాడు. దీంతో వీరి ఉరి అమలుపై మరోసారి సందిగ్ధత ఏర్పడింది. అయితే, తనకు వైద్య చికిత్స అందించాలంటూ వినయ్‌ కుమార్‌ వేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని పటియాలా కోర్టు కొట్టి వేసింది.
 
ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ.. ఉరి శిక్ష అమలును జాప్యం చేసేందుకు వేస్తున్న ఎత్తుగడలు ఇవని.. న్యాయస్థానాన్ని దోషులు తప్పుదోవ పట్టిస్తున్నారు. దోషులు ముందున్న అన్ని న్యాయపర అవకాశాలు ముగిశాయి. మార్చి 3న వారికి ఉరి శిక్ష పడుతుందని కాను నమ్ముతున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments