Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులు ఉరిశిక్ష తప్పించుకోవడానికే ఇదంతా చేస్తున్నారు..

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (11:09 IST)
నిర్భయ దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు దోషులు వేస్తున్న ఎత్తుగడలు అధికమవుతున్నాయని ఆశాదేవి తెలిపారు. ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు పవన్‌ గుప్తా, వినయ్ కుమార్‌ శర్మ, అక్షయ్ కుమార్‌, ముఖేష్‌ కుమార్‌ సింగ్‌లకు మార్చి3న ఉదయం 6 గంటలకు ఉరి తీయబోతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వినయ్ తలను గోడకు కొట్టుకున్నాడు. దీంతో వీరి ఉరి అమలుపై మరోసారి సందిగ్ధత ఏర్పడింది. అయితే, తనకు వైద్య చికిత్స అందించాలంటూ వినయ్‌ కుమార్‌ వేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని పటియాలా కోర్టు కొట్టి వేసింది.
 
ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ.. ఉరి శిక్ష అమలును జాప్యం చేసేందుకు వేస్తున్న ఎత్తుగడలు ఇవని.. న్యాయస్థానాన్ని దోషులు తప్పుదోవ పట్టిస్తున్నారు. దోషులు ముందున్న అన్ని న్యాయపర అవకాశాలు ముగిశాయి. మార్చి 3న వారికి ఉరి శిక్ష పడుతుందని కాను నమ్ముతున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments