Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరిలో తొమ్మిదేళ్ల బాలుడికి కరోనా.. తండ్రి నుంచి?

Webdunia
గురువారం, 28 మే 2020 (19:13 IST)
దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని మన్నడిపేటలో తొమ్మిదేళ్ల బాలుడికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

కరోనా వైద్యం తీసుకుంటున్న తన తండ్రి నుంచి బాలుడికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యశాఖాధికారి తెలిపారు. ప్రస్తుతం 40 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా మొత్తం 23 లక్షల మందికి పైగా ప్రస్తుతం క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి తమ స్వస్థలాలకు వచ్చిన వారంతా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్టు గుర్తించింది. 
 
బయటి ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు అందరికీ రాష్ట్ర ప్రభుత్వాలు వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను అమలు చేస్తుండగా.. అధికారిక హోదాలో మినహాయింపు ఉన్న వారిని హోం క్వారంటైన్‌కి పంపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments