Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో వర్షబీభత్సం: గోడకూలి 9మంది మృతి

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (13:47 IST)
ఉత్తరప్రదేశ్‌లో వర్షబీభత్సం సృష్టిస్తోంది. లక్నో పరిధిలో రోడ్లన్నీ నీటమునిగాయి. పలు కాలనీలు జలమయం అయ్యాయి. జానకీపురంలోని ఇంజినీరింగ్ కాలేజ్, రివర్ ఫ్రంట్ కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయాయి. వరదల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
ఎడతెరిపిలేని వర్షాల వల్ల గోడ కూలిన ఘటనలో గుడిసెలో నివసిస్తున్న 9 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. దీంతో పాటు గాయపడిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments