Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ఘోరం : రోడ్డు ప్రమాదంలో 9 మంది సజీవదహనం

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (14:00 IST)
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవదహనమయ్యారు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం వివరాలను పరిశీలిస్తే, 
 
చంద్రాపూర్ - ముల్ రోడ్డుపై అజయ్ పూర్ సమీపంలో డీజల్ ట్యాంకర్, మొద్దుల లోడుతో వెళుతున్న ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో రెండు వాహనాల్లో ఉన్న వారు 9 మంది మంటల్లోనే కాలిపోయారు. 
 
సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి రెండు లారీలు, అందులోని మనుషులు కాలి బూడిదగా మారిపోయారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments