Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ఘోరం : రోడ్డు ప్రమాదంలో 9 మంది సజీవదహనం

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (14:00 IST)
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవదహనమయ్యారు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం వివరాలను పరిశీలిస్తే, 
 
చంద్రాపూర్ - ముల్ రోడ్డుపై అజయ్ పూర్ సమీపంలో డీజల్ ట్యాంకర్, మొద్దుల లోడుతో వెళుతున్న ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో రెండు వాహనాల్లో ఉన్న వారు 9 మంది మంటల్లోనే కాలిపోయారు. 
 
సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి రెండు లారీలు, అందులోని మనుషులు కాలి బూడిదగా మారిపోయారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments