Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు మహిళలతో అక్రమసంబంధం.. నీలగిరిలో ఉపాధ్యాయుడి హత్య

ఇద్దరు మహిళలతో అక్రమసంబంధం నెరపిన ఓ ఉపాధ్యాయుడు హత్యకు గురైన ఘటన తమిళనాడులోని నీలగిరిలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా, తిరుప్పత్తూరుకు చెందిన లక్ష్మణన్ (48) ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేశాడు. ఇతని

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (14:21 IST)
ఇద్దరు మహిళలతో అక్రమసంబంధం నెరపిన ఓ ఉపాధ్యాయుడు హత్యకు గురైన ఘటన తమిళనాడులోని నీలగిరిలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా, తిరుప్పత్తూరుకు చెందిన లక్ష్మణన్ (48) ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేశాడు. ఇతనికి వివాహమై ఓ కుమారుడు ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ వృత్తిని వదిలి.. ఏలగిరి కొండలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో సర్వీస్ టాక్సులను వసూలు చేసి.. దాన్ని ఐటీకి కట్టే పనిలో స్థిరపడ్డాడు.
 
అయితే బుధవారం ఏలగిరి పుత్తూరు రోడ్డుపై లక్ష్మణన్ హత్యకు గురైయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిపిన విచారణలో.. పుంగనూరు ప్రాంతానికి చెందిన కవిత అనే మహిళతో అక్రమసంబంధం కలిగివున్నాడని, కవిత ఎదురింటిలో నివసించే దీపక్ సతీమణి వనిత అనే మహిళలతో కూడా వివాహేతర సంబంధం కలిగివున్నాడని తెలిసింది. 
 
ఇలా ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం నెరపిన లక్ష్మణన్‌ను దీపక్ పలుసార్లు హెచ్చరించాడని సమాచారం. ఇటీవలే వీరిద్దరికి మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్మణన్ దీపక్‌ను చంపేసి వుంటాడని స్థానికులు అంటున్నారు. దీనిపై పోలీసుల విచారణ జరుగుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

Ustad: పవన్ కళ్యాణ్ చే ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments