Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిని హత్య చేస్తానంటూ బెదిరింపు.. హైఅలెర్ట్

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (15:03 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తానంటూ ఓ అగంతకుడు ఈమెయిల్ పంపించాడు. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాలకు ఈ మెయిల్ వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 
 
తన వద్ద 20 కేజీల ఆర్డీఎక్స్ ఉన్నట్టు వెల్లడించిన అగంతకుడు ఆర్డీఎక్స్ సేకరణకు తనకు కొందరు ఉగ్రవాదులు సహకరించినట్టు వెల్లడించారు. వీలైనంత త్వరగా ప్రధానిని చంపేస్తానని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా, దేశ వ్యాప్తంగా 20 చోట్ల దాడులకు కుట్ర పన్నినట్టు అగంతకుడు ఈమెయిల్‌లో పేర్కొన్నాడు. 
 
ఈ దాడులతో 2 కోట్ల మందిని చంపుతానని బెదిరించాడు. ఈ దాడుల కోసం 20 స్లీపర్ సెల్స్‌ను రంగంలోకి దించినట్టు ఆ అగంతకుడు పంపిన ఈమెయిల్‌లో పేర్కొన్నాడు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments