Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిని హత్య చేస్తానంటూ బెదిరింపు.. హైఅలెర్ట్

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (15:03 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తానంటూ ఓ అగంతకుడు ఈమెయిల్ పంపించాడు. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాలకు ఈ మెయిల్ వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 
 
తన వద్ద 20 కేజీల ఆర్డీఎక్స్ ఉన్నట్టు వెల్లడించిన అగంతకుడు ఆర్డీఎక్స్ సేకరణకు తనకు కొందరు ఉగ్రవాదులు సహకరించినట్టు వెల్లడించారు. వీలైనంత త్వరగా ప్రధానిని చంపేస్తానని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా, దేశ వ్యాప్తంగా 20 చోట్ల దాడులకు కుట్ర పన్నినట్టు అగంతకుడు ఈమెయిల్‌లో పేర్కొన్నాడు. 
 
ఈ దాడులతో 2 కోట్ల మందిని చంపుతానని బెదిరించాడు. ఈ దాడుల కోసం 20 స్లీపర్ సెల్స్‌ను రంగంలోకి దించినట్టు ఆ అగంతకుడు పంపిన ఈమెయిల్‌లో పేర్కొన్నాడు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments