Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రయంబకేశ్వర్‌లో మున్సిపల్ వ్యర్థాలు.. మహారాష్ట్రకు రూ.కోటి అపరాధం

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:12 IST)
సుప్రీంకోర్టు ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం పాటించలేదు. ముఖ్యంగా, జ్యోతిర్లింగ ప్రదేశం త్రయంబకేశ్వర్‌లో మున్సిపల్ వ్యర్థాలు కలువకుండా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన చేసింది. కానీ, ఆ ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. 
 
జ్యోతిర్లింగ ప్ర‌దేశం త్ర‌యంబ‌కేశ్వ‌ర్‌లో మున్సిప‌ల్ వ్య‌ర్ధాల‌ను న‌దిలో క‌ల‌వ‌కుండా చూడాల‌ని గ‌తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స్థానిక ప్ర‌భుత్వం విస్మ‌రించింది. దీంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కోటి రూపాయల అపరాధం విధించింది. మున్సిప‌ల్ వ్య‌ర్ధాల‌ను న‌దిలో క‌ల‌వ‌కుండా ప్ర‌భుత్వం అడ్డుకోలేక‌పోయిన‌ట్లు తెలుస్తోంది. ఆ కార‌ణంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి కోటి జ‌రిమానా విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments