Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రయంబకేశ్వర్‌లో మున్సిపల్ వ్యర్థాలు.. మహారాష్ట్రకు రూ.కోటి అపరాధం

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:12 IST)
సుప్రీంకోర్టు ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం పాటించలేదు. ముఖ్యంగా, జ్యోతిర్లింగ ప్రదేశం త్రయంబకేశ్వర్‌లో మున్సిపల్ వ్యర్థాలు కలువకుండా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన చేసింది. కానీ, ఆ ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. 
 
జ్యోతిర్లింగ ప్ర‌దేశం త్ర‌యంబ‌కేశ్వ‌ర్‌లో మున్సిప‌ల్ వ్య‌ర్ధాల‌ను న‌దిలో క‌ల‌వ‌కుండా చూడాల‌ని గ‌తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స్థానిక ప్ర‌భుత్వం విస్మ‌రించింది. దీంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కోటి రూపాయల అపరాధం విధించింది. మున్సిప‌ల్ వ్య‌ర్ధాల‌ను న‌దిలో క‌ల‌వ‌కుండా ప్ర‌భుత్వం అడ్డుకోలేక‌పోయిన‌ట్లు తెలుస్తోంది. ఆ కార‌ణంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి కోటి జ‌రిమానా విధించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments