Webdunia - Bharat's app for daily news and videos

Install App

''తప్పకుండా విందుకు రావాలి'' అని పిలిచిన అల్లుడు.. తీరా వచ్చాక?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (13:32 IST)
''తప్పకుండా విందుకు రావాలి'' అని ఇంటికి పిలిపించి.. పిల్లనిచ్చిన మామగారికి దారుణమైన శిక్ష వేశాడు.. ఓ అల్లుడు. ఉత్తరాఖండ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన రయీజ్ అహ్మద్ కుమార్తె రుక్షరుఖ్‌కు అదే ప్రాంతానికి ఇక్రమ్‌కు ఇటీవల వివాహం జరిగింది. అయితే వరకట్న వేధింపులతో రక్షరుఖ్ ఇబ్బందులు ఎదుర్కొంది. తండ్రితో ఈ విషయాన్ని రక్షరుక్ తెలియజేసింది.
 
దీంతో తన కుమార్తెకు మంచి జరగాలనే నెపంతో గ్రామ పంచాయతీతో రక్షరుఖ్ భర్త ఇక్రమ్‌తో కలిసి వేరు కాపురం పెట్టించాడు ఆమె తండ్రి. అయితే తన కుటుంబం నుంచి భార్యతో వేరుగా కాపురం వుండటం ఇక్రమ్‌కు ఇష్టం లేదని తెలుస్తోంది. 
 
దీంతో రక్షరుక్ తండ్రిపై పగ పెంచుకున్న ఇక్రమ్.. మామగారికి విందుకు రమ్మని ఆహ్వానించి దారుణానికి ఒడిగట్టాడు. విందు కోసం కుటుంబంతో కలిసి అల్లుడి ఇంటికి వచ్చిన మామగారికి ప్రాణాలు మిగల్లేదు. ఇంటికి వచ్చిన మామగారితో వరకట్నంపై మాటెత్తిన అల్లుడు ఆ వివాదం ముదిరడంతో.. మామగారిని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక్రమ్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments