పొత్తిళ్ళ తడి ఆరకముందే ట్రైన్ టాయిలెట్‌ రంధ్రంలో పసికందును పడేశారు...

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (10:19 IST)
అమృతసర్‌లో ఓ హృదయ విదారకదృశ్యం కనిపించింది. అమృతసర్ ఎక్స్‌ప్రెస్ రైలు టాయిలెట్‌లో ఓ పసికందును మరుగుదొడ్డిని క్లీన్ చేసే పారిశుద్ధ్యం సిబ్బంది గుర్తించారు. పొత్తిళ్ళ తడి ఆరకముందే ఆ పసికందు శరీరానికి దుప్పటికప్పి అందులో పడేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అమృతసర్ ఎక్స్‌ప్రెస్ రైలు అమృతసర్ రైల్వే స్టేషన్‌లో ఆగింది. ఆ సమయంలో టాయ్‌లెట్లను శుభ్రం చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు ట్రైన్ ఎక్కారు. వీరు ఓ బోగీలోని మురుగుదొడ్డిని క్లీన్ చేసేందుకు తలుపు తెరవగా అందులో ఓ పసికందును గుర్తించి స్టేషన్ అధికారులకు సమాచారం చేరవేశారు. 
 
టాయిలెట్ రంధ్రంలో మెడ చుట్టూ దుప్పటి కప్పి ఉన్న పసికందును బయటకు తీసి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రైల్వే పోలీసులు చిన్నారిని అమృత్‌‌సర్‌ ప్రభుత్వ హస్పిటల్‌కి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్ శిశువుకు ప్రాణాపాయం లేదని తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments