Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసిన సెల్ఫీ.. క్వారీ గుంతలో పడి...

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (09:21 IST)
తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సెల్ఫీ ముగ్గురి ప్రాణాలు తీసింది. సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో జారిపడి జలసమాధి అయ్యారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ బోరబండకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పీఎన్ సూర్య (20), సోదరుడు పీఎన్ చంద్ర (16) భార్గవ్ (17), సయ్యద్ ఉవేజ్, సంవీత్‌తో కలిసి కొత్వాల్‌గూడ సమావేశంలోని మానసహిల్స్ క్వారీకి ఆదివారం వచ్చారు. క్వారీ నీటి గుంతల వద్ద తిరుగాడుతూ సెల్ఫీలు దిగుతూ కొద్దిసేపు ఉత్సాహంగా గడిపారు. 
 
ఇంతలో సోదరులు సూర్య, చంద్రతోపాటు మరో విద్యార్థి భార్గవ్ సెల్ఫీ దిగేక్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయారు. ఈత రాకపోవడం వల్లే మృతిచెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడే ఉన్న మిగతా ఇద్దరు ఘటన వివరాలను మృతుల కుటుంబీకులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్టీఐఏ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గజఈతగాళ్ల సాయంతో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments