Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసిన సెల్ఫీ.. క్వారీ గుంతలో పడి...

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (09:21 IST)
తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సెల్ఫీ ముగ్గురి ప్రాణాలు తీసింది. సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో జారిపడి జలసమాధి అయ్యారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ బోరబండకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పీఎన్ సూర్య (20), సోదరుడు పీఎన్ చంద్ర (16) భార్గవ్ (17), సయ్యద్ ఉవేజ్, సంవీత్‌తో కలిసి కొత్వాల్‌గూడ సమావేశంలోని మానసహిల్స్ క్వారీకి ఆదివారం వచ్చారు. క్వారీ నీటి గుంతల వద్ద తిరుగాడుతూ సెల్ఫీలు దిగుతూ కొద్దిసేపు ఉత్సాహంగా గడిపారు. 
 
ఇంతలో సోదరులు సూర్య, చంద్రతోపాటు మరో విద్యార్థి భార్గవ్ సెల్ఫీ దిగేక్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయారు. ఈత రాకపోవడం వల్లే మృతిచెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడే ఉన్న మిగతా ఇద్దరు ఘటన వివరాలను మృతుల కుటుంబీకులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్టీఐఏ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గజఈతగాళ్ల సాయంతో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments