Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబోయ్ న్యూఇయ‌ర్ ... 24 గంటల్లో 18.16లక్షలకుపైగా కరోనా కేసులు

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (10:23 IST)
ఒమిక్రాన్ మూకుమ్మ‌డిగా వ్యాప్తి చెందుతోంది. ప్ర‌పంచాన్ని మ‌రోసారి క‌రోనా  మూడో వేవ్ ముంచెత్తుతోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ ద‌శ‌లో కొత్త సంవ‌త్స‌రం ప్ర‌వేశిస్తుండ‌టంతో, ప్ర‌పంచవ్యాప్తంగా నిర్వ‌హించే న్యూఇయ‌ర్ వేడుక‌లు మ‌రింత‌గా క‌రోనా వ్యాప్తికి దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని ఆరోగ్య శాస్త్ర‌వేత్త‌లు ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు.
 
 
24 గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 18.16 లక్షలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి. ఒక్క అమెరికాలోనే 24 గంటల్లో 5.37లక్షల కరోనా కేసులు, 1300కు పైగా మరణాలు నమోదయ్యాయి. ఇక భారత్‌లోనూ కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 16,764 కేసులు, 220 మరణాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 91,361గా ఉంది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం  దేశంలో ఒమిక్రాన్‌ కేసులు 1,270కి చేరాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments