ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం.. 2 భోగీలు దగ్ధం ( Video)

ఏపీ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం ఏర్పడింది. ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి నడిచే ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స

Webdunia
సోమవారం, 21 మే 2018 (14:24 IST)
ఏపీ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం ఏర్పడింది. ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి నడిచే ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సోమవారం ఉదయం ఆరు గంటలకు ఢిల్లీలో బయల్దేరిన ఈ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ గ్వాలియర్ వద్దకు చేరుకుంటుండగా అగ్నిప్రమాదం ఏర్పడింది. 
 
ఒక్కసారిగా ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. బీ5 ఏసీ బోగీల్లో మంటలు వ్యాపించిన సమాచారం తెలుసుకున్న సంబంధిత అధికారులు రైలును వెంటనే నిలిపివేశారు. ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. 
 
షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనలో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఏసీ బోగీల్లో కిటికీలు మూసే వుంచడం ద్వారా భోగీలు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. చూడండి వీడియోను...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments