Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోలేదు.... చిత్రహింసల వల్లే మృతి!

భారత స్వాతంత్ర్యపోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై నాటి నుంచి నేటి వరకు వివిధ రకాల చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా... ఆయన మృతిపై సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదని,

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (05:26 IST)
భారత స్వాతంత్ర్యపోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై నాటి నుంచి నేటి వరకు వివిధ రకాల చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా... ఆయన మృతిపై సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదని, సోవియట్‌ యూనియన్‌లో బ్రిటిష్‌ అధికారుల ఇంటరాగేషన్‌లో చిత్రహింసల వల్ల మృతి చెందారని తాజా వాదన తెరపైకి వచ్చింది. 
 
రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ జీడీ బక్షీ రాసిన 'బోస్‌- ది ఇండియన్ సమురాయ్‌' పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. జపాన్ నుంచి తప్పించుకుని సైబీరియాకు వెళ్లిన నేతాజీ అక్కడ ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వ ఎంబసీని ఏర్పాటు చేశారని, అక్కడ నుంచి నేతాజీ తప్పించుకున్న విషయం తెలుసుకున్న బ్రిటిష్‌ అధికారులు.. ఆయనను విచారణకు అనుమతించాలంటూ సోవియట్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సోవియట్ అధికారుల విచారణకు నేతాజీని అప్పగించగా, వారి పెట్టిన చిత్రహింసల వల్ల ఆయన ప్రాణాలు విడిచారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments