Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దేశంలో అతిపెద్ద రేపిస్ట్ నెహ్రూనే : సాధ్వి ప్రాచీ

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (10:08 IST)
దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళలకు రక్షణ కల్పించే నిమిత్తం ఎన్నో రకాలైన కఠిన చట్టాలు, చర్యలు తీసుకుంటున్నప్పటికీ... అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఫలితంగా అత్యాచారాలకు భారత్ కేంద్రంగా మారిందనే అపవాదు ప్రచారంలో ఉంది. 
 
ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్‌కు చెందిన సాధ్వి ప్రాచీ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూనే అతిపెద్ద రేపిస్ట్ అని అన్నారు. రాముడు, కృష్ణుడు సంస్కృతులను ఆయనే ధ్వంసం చేశారంటూ మండిపడ్డారు..
 
ఈ దేశానికి ఉగ్రవాదం, నక్సలిజం, అవినీతి, లైంగిక దాడి నెహ్రూ కుటుంబ సభ్యులు ఇచ్చిన బహుమతులు అని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే లైంగిక దాడులకు రాజధానిగా భారత్ మారిందన్న రాహుల్ వ్యాఖ్యలకు స్పందించిన సాధ్వి ప్రాచీ ఆదివారం పై విధంగా స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం