Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటలో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. కారణం అదే..

సెల్వి
గురువారం, 5 సెప్టెంబరు 2024 (17:52 IST)
ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాకు చెందిన నీట్‌ విద్యార్థి రాజస్థాన్‌లోని కోట జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడైన విద్యార్థిని యుపిలోని మధుర జిల్లా బర్సానాలోని మన్‌పూర్ నివాసి అయిన పరశురామ్ (21)గా గుర్తించారు. 
 
పరశురామ్ అద్దెకు వుంటున్న ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందజేశాడు. పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరశురామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 
 
ఆగస్టు 30న ఇంటి నుంచి కోటకు వచ్చాడు. మూడేళ్లుగా కోటాలో నీట్‌కు ప్రిపేర్ అవుతున్నట్లు పరశురాం తండ్రి తెలిపారు. తొలి ప్రయత్నంలోనే 490 మార్కులు సాధించాడు. ఇటీవల పరీక్షలో 647 మార్కులు సాధించాడు. 
 
అయితే, ఇటీవల నీట్ వివాదం తర్వాత అతను ఒత్తిడికి గురయ్యాడు. చదువులో ఎప్పుడూ ముందుంటాడని.. మామ చతర్ సింగ్ చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments