Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమపాతంలో చిక్కుకుపోయిన నేవీ అధికారులు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (17:28 IST)
హిమాలయాల్లోని త్రిశూల పర్వతాల అధిరోహణకు వెళ్లి భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన ఇండియన్ నేవీకి చెందిన అయిదుగురి కోసం గాలింపు, సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇండియన్ నేవీకి చెందిన 20 మంది బృందం త్రిశూల పర్వతాల అధిరోహణకు ముంబయి నుంచి సెప్టెంబర్ 3న బయలుదేరింది.
 
ఒక పర్వత శిఖరాగ్రానికి చేరేందుకు వీరిలో 10 మంది బృందం శుక్రవారం(అక్టోబర్ 1) ముందుకు కదిలింది. శిఖరాగ్రానికి అత్యంత సమీపంలో వారు భారీ హిమపాతంలో చిక్కుకుపోయారు. ఆ పదిమందిలో అయిదుగురిని కాపాడగలిగారు. 
 
మిగతా అయిదుగురి కోసం గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు. భారత సైన్యం, భారత వాయు సేన, ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాల సహాయంతో ఇండియన్ నేవీ ఈ గాలింపు, సహాయ చర్యలు చేపట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం