Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో ఆప్ స్వీప్ : ప్రజాతీర్పును గౌరవిస్తామన్న సిద్ధూ

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (13:18 IST)
పంజాబ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) క్లీన్ స్వీప్ దిశగాసాగుతోంది. ఈ ట్రెండ్ ఫలితాలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. 
 
ఈ రాష్ట్ర శాసనసభకు మొత్తం 117 సీట్లు ఉండగా, ఆప్ పార్టీ ఏకంగా వందకు పైగా సీట్లను గెలుచుకునే దిశగా సాగుతోంది. ఇప్పటికే 91 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 17 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. గతంలో సాధించిన సీట్ల కంటే ఏకంగా 60 సీట్లలో వెనుకబడివుంది 
 
ఈ ఎన్నికల ఫలితాలపై సిద్ధూ స్పందించారు. పంజాబ్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని తెలిపారు. ప్రజా తీర్పు దేవుడు  తీర్పు వంటిదని చెప్పారు. ఆప్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు తెపారు. 
 
మరోవైపు, పంజాబ్‌లో ఆప్ అఖండమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఢిల్లీకి వెలువరు మరో రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటం ఇది రెండోసారి. ఇప్పటికే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments