Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో బాంబు పేలుడు.. నలుగురు మృతి

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (10:37 IST)
తమిళనాడు, నామక్కల్ జిల్లాలో బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం రాత్రి సమయంలో  ఇంట్లో నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
తమిళనాడు, నామక్కల్, మోగనూరులోని ఓ ఇంట్లో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనాయి. వీరి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 
 
అర్థరాత్రి ఫైర్ వర్క్స్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments