Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఒంటరిగా వున్న యువతి.. గట్టిగా అరుపులు.. పెళ్లైన 8 నెలల్లోనే?

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (15:11 IST)
తమిళనాడు నాగర్‌కోయిల్ సమీపంలో పెళ్లై ఎనిమిదో నెలలో ఓ యువతి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కోయిల్ కాట్రాడితట్టు ప్రాంతానికి చెందిన శివన్ (28) భార్య అర్చన (24). ఈమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ ఇంట్లోనే పెరిగింది. మేనమామ చేతుల మీదుగానే అర్చనకు శివన్‌తో వివాహం జరిగింది. 
 
అయితే అర్చనకు, శివన్‌కు మధ్య పెళ్లైనప్పటి నుంచి గొడవలు జరిగేవి. సోమవారం కూడా వీరిద్దరి మధ్య వివాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. మంగళవారం అలా శివన్ ఉద్యోగానికి వెళ్లడంతో.. అతని ఇంట ఉన్నట్టుండి పెద్దగా అరుపులు శబ్ధం వినబడింది. వెంటనే ఇరుగుపొరుగు వారు వెళ్లి చూసేలోపు.. అర్చన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
 
కానీ అక్కడ ఆమెను పరిశోధించిన వైద్యులు అర్చన మరణించినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పెళ్లై 8 నెలల్లోపే అర్చన ఈ అకృత్యానికి పాల్పడటం వెనుక గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ ఆరోగ్యంగా ఉన్నారు.. తప్పుడు ప్రచారం వద్దు

Vinayak: దర్శకులు వీ వీ వినాయక్ ఆరోగ్యం గా వున్నారంటున్న వినాయక్ టీమ్

Kiran Abbavaram: దిల్ రూబా స్టోరీ లైన్ చెప్పు, బైక్ గిఫ్ట్ కొట్టు : కిరణ్ అబ్బవరం

సినిమా ప్రశాంతతను కలిగించాలి, అసహ్యం కలిగించకూడదు : వెంకయ్య నాయుడు

ఆస్కార్ 2025 విజేతలు వీరే : భారతీయ చిత్రం అనూజకు అవార్డు దక్కిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments