Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూరులో దారుణం- ఫోనులో గంటలపాటు గడిపింది... అందుకే..?

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (13:38 IST)
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో ఆమె గొంతుకోసి కడతేర్చాడు భర్త. 
 
వివరాల్లోకి వెళితే.. మైసూరు జిల్లాలోని కావేరిపుర గ్రామానికి చెందిన అశోక్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య వనజాక్షి ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేది. 
 
వీరికి 15 ఏళ్ల క్రితం వివాహమై.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఇంట్లో ఉన్న సమయంలో వనజాక్షి ఎప్పుడూ మొబైల్ ఫోన్‌లోనే కాలం గడుపుతుండేది.
 
నిందితుడిని క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసే అశోక్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
విచారణలో భార్యను హత్య చేసినట్లు అశోక్ ఒప్పుకున్నాడు. ఎప్పుడూ ఫోనులో ఎవరితోనూ మాట్లాడుతుండేదని అందుకే వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుమానంతో చంపేశానని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖైరతాబాద్ గణేషుని సమక్షంలో తల్లాడ కె.పి.హెచ్.బి. కాలనీలో చిత్రం

Lavanya Tripathi : టన్నెల్ ట్రైలర్ లో లావణ్య త్రిపాఠి, అధర్వ మురళీ కాంబో అదిరింది

మదరాసి చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా : శివకార్తికేయన్

Ram: ఆంధ్రా కింగ్ తాలూకా లో ఫస్ట్ డే ఫస్ట్ షో జరుపుకుంటున్న అభిమానిగా రామ్

లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ బిర్యానీ చేస్తే నేను కొత్తిమీర చల్లాను : మౌళి తనుజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments