Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూరులో దారుణం- ఫోనులో గంటలపాటు గడిపింది... అందుకే..?

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (13:38 IST)
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో ఆమె గొంతుకోసి కడతేర్చాడు భర్త. 
 
వివరాల్లోకి వెళితే.. మైసూరు జిల్లాలోని కావేరిపుర గ్రామానికి చెందిన అశోక్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య వనజాక్షి ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేది. 
 
వీరికి 15 ఏళ్ల క్రితం వివాహమై.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఇంట్లో ఉన్న సమయంలో వనజాక్షి ఎప్పుడూ మొబైల్ ఫోన్‌లోనే కాలం గడుపుతుండేది.
 
నిందితుడిని క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసే అశోక్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
విచారణలో భార్యను హత్య చేసినట్లు అశోక్ ఒప్పుకున్నాడు. ఎప్పుడూ ఫోనులో ఎవరితోనూ మాట్లాడుతుండేదని అందుకే వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుమానంతో చంపేశానని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments