Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూరులో దారుణం- ఫోనులో గంటలపాటు గడిపింది... అందుకే..?

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (13:38 IST)
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో ఆమె గొంతుకోసి కడతేర్చాడు భర్త. 
 
వివరాల్లోకి వెళితే.. మైసూరు జిల్లాలోని కావేరిపుర గ్రామానికి చెందిన అశోక్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య వనజాక్షి ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేది. 
 
వీరికి 15 ఏళ్ల క్రితం వివాహమై.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఇంట్లో ఉన్న సమయంలో వనజాక్షి ఎప్పుడూ మొబైల్ ఫోన్‌లోనే కాలం గడుపుతుండేది.
 
నిందితుడిని క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసే అశోక్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
విచారణలో భార్యను హత్య చేసినట్లు అశోక్ ఒప్పుకున్నాడు. ఎప్పుడూ ఫోనులో ఎవరితోనూ మాట్లాడుతుండేదని అందుకే వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుమానంతో చంపేశానని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments