Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధరామయ్యకి రెండు పెళ్లిళ్లు, చాలదని పాత విద్యార్థినితో కామకలాపాలు

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (18:51 IST)
కొందరు ఉపాధ్యాయులు చేస్తున్న పాడు పని వల్ల సమాజంలో గురువుకి వున్న గౌరవం తగ్గిపోతోంది. విద్యాబుద్ధులు చెప్పి విద్యార్థినీవిద్యార్థులను ఉన్నతస్థాయి పౌరులుగా తీర్చిదిద్దాల్సింది గురువులే. అలాంటి వారిలో కొందరు పక్కదోవ పడుతున్నారు. తమ వద్దకు చదువుకునేందుకు వస్తున్న విద్యార్థునుల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా కొందరిని లొంగదీసుకుని తమ వాంఛలు తీర్చుకుంటున్నారు. 
 
తాజాగా కర్నాటకలోని మైసూరులో ఓ ఉపాధ్యాయుడు చేసిన పాడు పని వల్ల విద్యార్థిని జీవితంతో ఆడుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని రాంపుర గ్రామంలో ప్రభుత్వ హైస్కూల్లో సిద్ధరామయ్య ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈయనకు ఆల్రెడీ రెండు పెళ్లిళ్లయ్యాయి. ఐతే తన వద్ద చదువుకున్న 20 ఏళ్ల విద్యార్థినిపై అతడి చూపు పడింది. దీనితో ఆమెను మభ్య పెట్టి శారీరకంగా లోబరుచుకున్నాడు. 
 
ఆ సమయంలో ఆమెతో ఏకాంతంగా గడిపిన సన్నివేశాలు, ఫోటోలు తీసుకుని వాటిని యువతి వాట్సప్‌కు పంపిస్తుండేవాడు. ఇలా పంపే క్రమంలో అవి మరో వ్యక్తికి వెళ్లడంతో అవి కాస్తా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వీటిని చూసిన యువతి కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. గ్రామస్తులతో కలిసి అతడిని పట్టుకునేందుకు వెళ్లగా అంతకుముందే విషయం తెలుసుకుని పారిపోయాడు. దీనితో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments