Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాలను ఎరవేసి 'శ్రీమంతుల' నిలువు దోపిడి.. ఎక్కడ?

యువతుల అందాలను ఎరగా వేసి శ్రీమంతులను దోపిడీ చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులోని పచ్చని అందాల మాటను ఈ దోపీడి జరుగుతుండగా, పోలీసులు బట్టబయలు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (11:23 IST)
యువతుల అందాలను ఎరగా వేసి శ్రీమంతులను దోపిడీ చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులోని పచ్చని అందాల మాటను ఈ దోపీడి జరుగుతుండగా, పోలీసులు బట్టబయలు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైసూరులోని పర్యాటక అందాలను చూసేందుకు ఎవరైనా కారులో ఒంటరిగా వస్తున్నారంటే వారిని దోచుకునేందుకు ఓ ముఠా పక్కా ప్రణాళికను రూపొందిస్తుంది. ఎవరిని.. ఎక్కడ.. ఎలా నమ్మించి వంచించాలో ఆ విధంగా అందమైన అమ్మాయిలను ఎరగా వేస్తారు. అలా ఎరవేసే ‘అందాల’ దోపిడీ ముఠాను చివరికి రక్షకులు కటకటాల వెనక్కి నెట్టారు. 
 
యువతిని అడ్డుపెట్టుకుని శ్రీమంతులను దోపిడీ చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. మైసూరు నగరానికి సమీపంలోని నంజనగూడు వద్ద మైసూరు - ఊటీ వెళ్లే పర్యాటకుల్ని ముందుగా యువతి తన వయ్యారాలతో నిలిపేది. 
 
ఆ తర్వాత ఇతర ముఠా సభ్యులు దోపిడీకి పాల్పడేవారని త‌మ విచార‌ణ‌లో తేలిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా, యువతితో పాటు.. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments