Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయంలోకి వెళ్లాడని చావకొట్టారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (10:11 IST)
మంచినీరు తాగేందుకు ఆలయంలోకి ప్రవేశించాడన్న కారణంతో ముస్లిం బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసి చావకొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. 

ఆ వీడియోలో బాలుడిని ఒక వ్యక్తి ఏమాత్రం దయలేకుండా చితకబాదడం కనిపించింది. 'నీ పేరు ఏంటి.. నీ తండ్రి పేరు ఏంటి?' అని అడగ్గా ఆ బాలుడు చెప్పిన సమాధానంతో అతను ముస్లిం అని తెలుస్తోంది. ఆలయంలోకి ఎందుకు వచ్చావని ప్రశ్నించగా.. మంచి నీరు తాగేందుకు వచ్చానని ఆ బాలుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది.

ఆ తరువాత బాలుడిని కొట్టడం ప్రారంభించిన వ్యక్తి.. చేయి మెలితిప్పడంతో పాటు పలుమార్లు బాలుడి తలపై తన్నాడు. కింద పడినా కొట్టడం ఆపలేదు.

బాలుడిని కొట్టిన వ్యక్తిని బీహార్‌లోని భగల్‌పూర్‌ ప్రాంతానికి చెందిన శ్రింగి నందన్‌ యాదవ్‌గా గుర్తించి, అరెస్టు చేసినట్లు ఘజియాబాద్‌ పోలీసులు తెలిపారు. నిరుద్యోగి అయిన నిందితుడు మూడు నెలలుగా ఆలయంలోనే నివాసం ఉంటున్నాడని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments