Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలోనే సంపన్న గణపతి.. బంగారం, వెండితో అలంకరణ..! (Video)

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (18:01 IST)
దేశవ్యాప్తంగా వినాయక చతుర్థి ఉత్సవాలు ప్రారంభమైనాయి. వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ రెండో తేదీన దేశ ప్రజలందరూ పండగ చేసుకోగా, ఉత్తరాదిన వినాయక చతుర్థి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సాధారణంగా ఉత్తరాదిన ''గణపతి బప్పా మోరయా'' అంటూ వినాయకుని నామం మారుమోగుపోతుంది. 
 
ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అధిక సంపన్నుడైన గణపతిని రూపొందించారు. ఇక్కడ సంపన్నుడంటే.. వినాయకుడిని బంగారం, వెండితో అలంకరించారు. ఈ వినాయకుడి అలంకరణకు గాను జీఎస్బీ సేవా మండల్ అన్నీ ఏర్పాట్లు చేసింది. 
 
ఉత్తరాదిన పదిరోజుల పాటు జరిగే ఈ వినాయక జయంతి ఉత్సవాల్లో ముంబైలోని ఈ బంగారు, వెండితో అలంకృతమైన విఘ్నేశ్వరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇంకా భక్తులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments