Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో నమ్మించి అత్యాచారం... మోసపోయానంటూ విలపిస్తున్న టీవీ నటి

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (12:06 IST)
బుల్లితెర నటిని ఓ పైలెట్ మోసం చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు లైంగికంగా వాడుకున్నాడు. చివరికి పెళ్లి మాటెత్తగానే మాట్లాడటం మానేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన ఓ బుల్లితెర నటి టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. ఈమె తన వివాహం నిమిత్తం ఓ మ్యాట్రిమోనియల్ సైట్‌ తన వివరాలను మోదుచేసింది. ఆమె ప్రొఫైల్‌ను చూసిన ఓ వ్యక్తి... ఓ ఎయిర్ లైన్స్ సంస్థలో పైలెట్‌గా పనిచేస్తున్న పరిచయం చేసుకున్నాడు. 
 
అలా వారిద్దరి పరిచయం తొలుత సోషల్ మీడియా మాధ్యమంగా, ఆపై ఫోన్‌కాల్స్ వరకూ సాగింది. పది రోజుల క్రితం, ఆమెను కలవాలని నిందితుడు కోరగా, అంగీకరించిన ఆమె, అతనున్న ప్రాంతానికి వెళ్లింది. ఆపై ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చిన పైలెట్, అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆపై నిత్యమూ అదే పని చేసి, ఆపై అతనితో మాట్లాడటం మానేశాడు.
 
చివరకు అతని చేతిలో మోసపోయానని గ్రహించిన ఆ నటి... ఇటీవల అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించగా, వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం