Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో దొంగల బీభత్సం - ఎస్బీఐ ఉద్యోగిని కాల్చి దోపిడీ

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (09:33 IST)
ముంబై మహానగరంలోని దహిసర్ వెస్ట్‌లో ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. ఇద్దరు దుండగులు తుపాకీలతో బ్యాంకులోకి ప్రవేశించి ఉద్యోగులను బెదిరించి నగదును దోచుకున్నారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ ఉద్యోగిని నిర్దాక్షిణ్యంగా కాల్చివేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు బ్యాంకులోని వారిని బెదిరించడానికి ఒక ఉద్యోగిపై కాల్పులు కూడా జరిపారు. దీంతో ఆ ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడుు. అంతేకాకుండా, మిగితా బ్యాంకు ఉద్యోగులను బెదిరించి 2.5 లక్షల నగును కూడా దోచుకున్నారు. 
 
ఈ దోపిడీ గురించి పోలీసులకు సమాచారం అందించడంతో హూటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంకులో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ దోపిడీ దొంగల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments